ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నమోదవుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) కేసుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైరస్...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ (కోవిడ్-19) మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొంతకాలంగా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది....