ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో గురువారం హృదయాలను కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో చెరువుకొమ్ముపాలెం గ్రామం శోకసంద్రంగా మారింది. ఒకే...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారానికి తెరపడింది. రాష్ట్రంలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలో ప్రధాన భాగస్వామి...
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొని ఉండేదని, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా...