చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు అనుకోని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అలల ఉద్ధృతి కారణంగా చేపల వేట బోటు బోల్తా పడడంతో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనకాపల్లి...
తన చదువు, వేషధారణ, రూపురేఖలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలు...
పాయకరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) సాకేటి శంకర్రావుపై వచ్చిన ఆరోపణలు, ఆయన గత సేవా చరిత్రపై వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం...
పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు...