తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా...
ఛత్తీస్గఢ్లోని ఓ గిరిజన గ్రామ ప్రజలు తమ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంచుకున్న మార్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “రోడ్లు వేయించడం కుదరకపోతే కనీసం హెలికాప్టర్లయినా ఇవ్వండి” అంటూ...
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాలుగా కమ్యూనిస్టులు, అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిన బెంగాల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించింది. రాష్ట్ర అసెంబ్లీ...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17ను ఒక చీకటి దినంగా పేర్కొంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ పార్టీ మరియు I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....
దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్సభ ఎంపీ...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అసోంలో ఏర్పాటు చేసిన పర్యటనను రద్దు చేయాల్సి వచ్చింది.అమిత్ షా అసోం...