పవిత్ర మక్కా యాత్ర అయిన హజ్-2027కు దరఖాస్తు చేసుకోవాలనుకునే యాత్రికులకు కేంద్ర హజ్ కమిటీ కల్పించిన అదనపు అవకాశం శుక్రవారం (24వ తేదీ) అర్ధరాత్రితో ముగియనుంది. దరఖాస్తుల స్వీకరణకు కేంద్ర హజ్ కమిటీ...
తెలుగు రంగస్థల కళకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించిన సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వకంగా అభినందించారు....
అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.....
అమరావతి రాజధానిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ యోగా గురువు స్వామి బాబా రాందేవ్ శుక్రవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమైన కొత్త హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు (జడ్జెస్ విల్లాలు) శాశ్వత హైకోర్టు భవన సముదాయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది....
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు, ప్రజల భావోద్వేగాలకు...