ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్న...
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా...
సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్… ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్ షిప్ గా నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా భారతదేశ అధికారిక పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని నమోదు చేసి విడుదల చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని...