తోతపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
తోతపూరి...
కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ...
తమిళనాడులో వ్యవసాయ రంగానికి ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న సన్నకారు, చిన్న రైతులకు వర్తించేలా భారీ రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి...
దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలు...