దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యారు. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ విలీనాన్ని...
దేశ రాజకీయాల్లో సంచలనం రేపే పరిణామంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వెలువడ్డాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ఎంపీలు కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు బీజేపీలో...